టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది శృతిహాసన్. శృతి ఇటీవల నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో శృతికి మరింత గుర్తింపు వచ్చింది. వరుస ఛాన్సులతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ కేవలం నటనలోనే కాక, పాటల్లోను, డ్యాన్స్ లోనూ కూడా తన టాలెంట్ షో చూపిస్తుంది. ఇలా మల్టీ టాస్క్ చేసే టాలెంటెడ్ హీరోయిన్లు చాలా తక్కువ. వారిలో శృతిహాసన్ కూడా ఒకటి.
అన్నింటికి మించి సీనియర్ హీరో కమల్హాసన్ కుమార్తె కావడం కూడా శృతికి కలిసి రానుంది. కాగా శృతి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో ఫుల్ క్రేజ్తో ఉంది. టాలీవుడ్లో అందరి అగ్ర హీరోలతో నటించిన శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ సినిమా బ్రోలో శృతిహాసన్ ఐటమ్ సాంగ్ చేస్తోందట. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే శృతి సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో అందాల విందు చేస్తూనే ఉంటుంది.
అయితే తాజాగా ఆమె బికినీలో సముద్రపు ఒడ్డున సన్ గ్లాసెస్ తో పడుకొని నాటీగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో చాలామంది శృతిహాసన్ ఫ్యాన్స్ తో పాటు.. కుర్రకారు కూడా బికినీలో శృతిహాసన్ చంపేస్తుందిగా.. అబ్బా ఏం ఫోజురా బాబోయ్.. మామూలుగా మూడ్ రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.