టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎన్ బి 28 అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు మహేష్ బాబు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మే ఎండింగ్ పూర్తి చేసి జూన్లో ఫ్రెష్ గా తన కొత్త సినిమాని షూటింగ్ స్టార్ట్ చేసే పనికి మహేష్ బాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది .
ఈ క్రమంలోనే ఏ మాత్రం టైం దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేష్ బాబు రీసెంట్గా విదేశాల్లో గడిపిన లగ్జరీ లైఫ్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ పిక్స్ లో మహేష్ బాబు భార్య నమ్రత చాలా స్టైలిష్ అండ్ అల్ట్రా లుక్ లు కనిపించారు. అంతేకాదు వీళ్ళు విదేశాలలో ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .
మరీ ముఖ్యంగా ఈ పిక్స్ లో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అల్ట్రా స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది . అంతేకాదు రీసెంట్గా ఓ సమావేశంలో పాల్గొన్న నమ్రత శిరోద్కర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఉందా ..? అంటే ఏమాత్రం లేదు అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య కి సంబంధించిన మరో న్యూస్ కూడా ట్రెండ్ అవుతుంది. పెళ్లై ఇన్నేళ్ళు అయినా సరే..మహేశ్ భార్య ఇప్పటికి ఆయన తిన్నాకనే ఆమె తింటుందట. ఒక్కవేళ్ల మహేశ్ అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్లినా ..కాల్ చేసి కనుకుని ఆయ్న తిన్నిన తరువాతే తింటుందట. అంత పెద్ద హీరోయిన్ ఇప్పటికి ఇలా చేస్తుందా..? అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు..!!