ఫైనల్లీ..అనుకున్నది సాధించిన రష్మి.. సుధీర్ గాడిని ఒంగో పెట్టిమరి అలా చేయించిందిగా..!!

బుల్లితెరపై ఎంత మంది జంటలు తమ మధ్య ఏదో ఉందని క్రియేట్ చేయాలి అనుకున్న.. ఆ విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారు . అయితే అలాంటి పొజిషన్లో .. అలాంటి ప్లేస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు క్రేజీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ .. స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మీ . ఈ ఇద్దరు జంటకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు . పెళ్లి కాకుండానే సోషల్ మీడియాలో పెళ్లైన జంటగా ప్రవర్తిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికీ సుధీర్ రష్మి పేర్లు పక్కపక్కన లేకపోతే జనాలు చూడలేరు.

అంతలా వీళ్ల జంట జనాల్లో క్రేజీ టాక్ సంపాదించుకుంది. కాగా జబర్దస్త్ ద్వారా ఈ జంట మరింత పాపులారిటీ సంపాదించుకుంది అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు .ఆ తర్వాత త ఢీ షో .. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ .. ఇలా వరుసగా వీళ్ళ జర్నీ కొనసాగుతూనే వచ్చింది . కాగా కొన్నాళ్ల నుంచి సుధీర్ బుల్లితెరకు దూరమైన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే తెరపై సుధీర్ – రష్మి జంటను చాలా మంది ఫ్యాన్స్ మిస్ అయ్యారు .

అయితే అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సాటిస్ఫైడ్ చేయడానికి రష్మీ – సుడిగాలి సుధీర్ ని ఒప్పించి మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి రప్పించింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అందరికన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు సుధీర్. కాగా షోలో సుదీర్ ను చూడగానే రష్మీ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండడం ప్రోమో లో చూడొచ్చు . అంతేకాదు ఈ జంట ఇలాగే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి అంటూ కోరుకుంటున్నారు . అయితే సుడిగాలి సుధీర్ కేవలం గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారా లేక పూర్తిస్థాయిలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కొనసాగుతారా అన్నది తెలియాల్సి ఉంది ..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, Sudigali Sudheer, telugu news, Tollywood, trendy news, viral news