శివకార్తికేయన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ “మావీరన్/మహావీరుడు” షూటింగ్లో బిజీగా ఉన్నారు. మడోన్ అశ్విన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్ర మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్తో ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం ఈరోజు ఉదయం ప్రకటించింది. ఇప్పుడు వారు ప్రముఖ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత కూడా చిత్రంలో భాగమని ప్రకటించారు. వారు వీడియో గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా తెలియజేశారు. మరిన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. శాంతి టాకీస్ నిర్మించిన ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు.
We are privileged to have #Saritha Ma’am onboard! #Maaveeran #Mahaveerudu @Siva_Kartikeyan @AditiShankarofl @madonneashwin @iamarunviswa @vidhu_ayyanna @philoedit @bharathsankar12 @DoneChannel1 pic.twitter.com/Ym1RSmj7cn
— Shanthi Talkies (@ShanthiTalkies) August 3, 2022