ప్రముఖ నటుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జేడీ చక్రవర్తి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు. శివ, సత్య, గులాబీ, మనీ మనీ, బొంబాయి ప్రియుడు వంటి సినిమాలలో ఈ నటుడు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను పొందాడు. ఇతర భాషల్లోనూ ఈ హీరో నటించి అలరించాడు. 2023లో ఒక హిందీ వెబ్ సిరీస్తో పలకరించిన జేడీ చక్రవర్తి ఇప్పుడు దయా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నాడు.
‘దయ’ మూవీ ఓటీటీలో త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ హీరో తన భార్య తనకు స్లో పాయిజన్ పెట్టించిందని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ షాకింగ్ విషయం గురించి అతను ఇంకా మాట్లాడుతూ… “కొన్ని నెలల క్రితం నాకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది. సడన్గా ఈ బ్రీతింగ్ ఇష్యూ ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాలేదు. డ్రగ్స్, సిగరెట్ల వంటి అలవాట్లు ఏవీ నాకు లేవు.
ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు చాలా మంది డాక్టర్లను కలిశాను. ఒకానొక సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. ఈ సంగతి తెలిసి నా ప్రాణ మిత్రుడు ఉత్తేజ్ ఓ మంచి డాక్టర్ను నా వద్దకు పంపించాడు. ఆ డాక్టర్ సమస్య ఏంటో గుర్తించలేకపోయాడు. ఈ సమస్యకు కారణమేంటో తెలుసుకునేందుకు ఒక్క ఇండియాలోనే కాకుండా శ్రీలంక దేశంలో కూడా ఎంతోమంది డాక్టర్లను కలిశాను. అప్పటికే నా పరిస్థితి మరింత దిగజారింది…
“ఆ సమయంలో డాక్టర్లు బతకటం కష్టమని చావు కబురు చెప్పారు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్ నాకు ఎంతో సహాయం చేశాడు. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఫ్రెండ్స్తో పాటు నా ప్రాణాలను కాపాడడంలో నాగార్జున అనే డాక్టర్ ఎంతో హెల్ప్ చేశారు. ఆయనే నా పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకొని అనేక టెస్టులు చేసి నాపై గత 8 నెలలుగా స్లో పాయిజన్ ప్రయోగిస్తున్నారని తేల్చారు. నేను తీసుకుంటున్న కషాయంలోనే ఆ స్లో పాయిజన్ కలుపుతున్నట్లు తర్వాత తెలిసింది.” అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. భార్య ఈ పని ఎందుకు చేసిందనేది మాత్రం జేడీ చక్రవర్తి వెల్లడించలేదు.
ఈ నటుడు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను పొందాడు. ఇతర భాషల్లోనూ ఈ హీరో నటించి అలరించాడు. 2023లో ఒక హిందీ వెబ్ సిరీస్తో పలకరించిన జేడీ చక్రవర్తి ఇప్పుడు దయా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నాడు.
‘దయ’ మూవీ ఓటీటీలో త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ హీరో తన భార్య తనకు స్లో పాయిజన్ పెట్టించిందని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ షాకింగ్ విషయం గురించి అతను ఇంకా మాట్లాడుతూ… “కొన్ని నెలల క్రితం నాకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది. సడన్గా ఈ బ్రీతింగ్ ఇష్యూ ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాలేదు. డ్రగ్స్, సిగరెట్ల వంటి అలవాట్లు ఏవీ నాకు లేవు.
ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు చాలా మంది డాక్టర్లను కలిశాను. ఒకానొక సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. ఈ సంగతి తెలిసి నా ప్రాణ మిత్రుడు ఉత్తేజ్ ఓ మంచి డాక్టర్ను నా వద్దకు పంపించాడు. ఆ డాక్టర్ సమస్య ఏంటో గుర్తించలేకపోయాడు. ఈ సమస్యకు కారణమేంటో తెలుసుకునేందుకు ఒక్క ఇండియాలోనే కాకుండా శ్రీలంక దేశంలో కూడా ఎంతోమంది డాక్టర్లను కలిశాను. అప్పటికే నా పరిస్థితి మరింత దిగజారింది…
“ఆ సమయంలో డాక్టర్లు బతకటం కష్టమని చావు కబురు చెప్పారు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్ నాకు ఎంతో సహాయం చేశాడు. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఫ్రెండ్స్తో పాటు నా ప్రాణాలను కాపాడడంలో నాగార్జున అనే డాక్టర్ ఎంతో హెల్ప్ చేశారు. ఆయనే నా పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకొని అనేక టెస్టులు చేసి నాపై గత 8 నెలలుగా స్లో పాయిజన్ ప్రయోగిస్తున్నారని తేల్చారు. నేను తీసుకుంటున్న కషాయంలోనే ఆ స్లో పాయిజన్ కలుపుతున్నట్లు తర్వాత తెలిసింది.” అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. భార్య ఈ పని ఎందుకు చేసిందనేది మాత్రం జేడీ చక్రవర్తి వెల్లడించలేదు.
ఈ నటుడు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను పొందాడు. ఇతర భాషల్లోనూ ఈ హీరో నటించి అలరించాడు. 2023లో ఒక హిందీ వెబ్ సిరీస్తో పలకరించిన జేడీ చక్రవర్తి ఇప్పుడు దయా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నాడు.
‘దయ’ మూవీ ఓటీటీలో త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ హీరో తన భార్య తనకు స్లో పాయిజన్ పెట్టించిందని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ షాకింగ్ విషయం గురించి అతను ఇంకా మాట్లాడుతూ… “కొన్ని నెలల క్రితం నాకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది. సడన్గా ఈ బ్రీతింగ్ ఇష్యూ ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాలేదు. డ్రగ్స్, సిగరెట్ల వంటి అలవాట్లు ఏవీ నాకు లేవు.
ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు చాలా మంది డాక్టర్లను కలిశాను. ఒకానొక సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. ఈ సంగతి తెలిసి నా ప్రాణ మిత్రుడు ఉత్తేజ్ ఓ మంచి డాక్టర్ను నా వద్దకు పంపించాడు. ఆ డాక్టర్ సమస్య ఏంటో గుర్తించలేకపోయాడు. ఈ సమస్యకు కారణమేంటో తెలుసుకునేందుకు ఒక్క ఇండియాలోనే కాకుండా శ్రీలంక దేశంలో కూడా ఎంతోమంది డాక్టర్లను కలిశాను. అప్పటికే నా పరిస్థితి మరింత దిగజారింది…
“ఆ సమయంలో డాక్టర్లు బతకటం కష్టమని చావు కబురు చెప్పారు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్ నాకు ఎంతో సహాయం చేశాడు. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఫ్రెండ్స్తో పాటు నా ప్రాణాలను కాపాడడంలో నాగార్జున అనే డాక్టర్ ఎంతో హెల్ప్ చేశారు. ఆయనే నా పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకొని అనేక టెస్టులు చేసి నాపై గత 8 నెలలుగా స్లో పాయిజన్ ప్రయోగిస్తున్నారని తేల్చారు. నేను తీసుకుంటున్న కషాయంలోనే ఆ స్లో పాయిజన్ కలుపుతున్నట్లు తర్వాత తెలిసింది.” అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. భార్య ఈ పని ఎందుకు చేసిందనేది మాత్రం జేడీ చక్రవర్తి వెల్లడించలేదు.