టాలీవుడ్ టాప్ ఫిమేల్ యాంకర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది సుమ కనకాల. టాలీవుడ్ టాప్ స్టార్ యాంకర్ గా బుల్లితెరపై పలు షోలకి యాంకరింగ్ చేస్తూ కొత్త సినిమా రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీబిజీ షెడ్యూల్ గడుపుతూ ఉంటుంది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గరనుంచి కొన్ని వేల కోట్లు కూడబెట్టింది. అలా సుమ సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తన భర్తకు చెందకుండా వీలునామా రాసిందంటూ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుమ కనకాల గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము.. కానీ మేము కూడా ఒక సందర్భంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని .. పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోయామని చెప్పుకొచ్చింది. ఇక సుమ తను రాసిన వీలు నామాలో ఆస్తి కొడుకు రోషన్ కి సగం కూతురు మనస్వినికి సగం వచ్చేటట్లు రాసిందట.
ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ మారడంతో చాలామంది గతంలో సుమ రాజీవ్ కనకల విడాకుల గురించి జరిగిన ఇంటర్వ్యూ ని వైరల్ చేస్తూ వారి ఇద్దరిమద్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని .. అందుకే సుమ ఇలా రాజీవ్ కనకాల కు ఒక్క రూపాయి కూడా ఆస్తి రాకుండా వీలునామా రాసి ఉంటుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..!!