కొంతమందికి సాధారణంగా తాము తీసుకుంటున్న ఆహారం బట్టి మొటిమలు వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి నెలసరి సమయంలో ఇవి వస్తుంటాయి. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలు లాగా ఉండిపోతాయి. అలాగే ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం వంటివి చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి.
ఈ మొటిమలతో మొఖం అందవికారంగా మారుతుంది. ఇలా మొటిమలు వచ్చిన ఆడపిల్లలు అయితే బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. వారిలో వారు బాధపడుతూ ఆత్మ న్యూనతా భావంతో ఉంటారు. ఇది వారి కెరీర్ మీద కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో ఇకపై ఆ భయం లేదు.
మొటిమలు, మచ్చలు, గాయాలు శాశ్వతంగా తగ్గిపోయే ట్రిక్ ఒకటి వచ్చేసింది. ఈ ట్రిక్తో ముఖం కాంతివంతంగా వస్తుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సులభంగా ఎవరికి వారే వాళ్ల ఇళ్లల్లోనే చేసుకోవచ్చు. ఇందుకు ఓ మిషన్ కూడా వచ్చేసింది.
ఈ మినీ మిషన్… మొటిమలు లేదా మచ్చలను తొలగిస్తుంది. దీని వల్ల ఎటువంటి సమస్యలు రావు. ఈ మిషన్ వాడితే 90% మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ఫేస్ మీద ఉన్న రంధ్రాలను 80% శాతం వరకు తొలగిస్తుంది. గాయాలను కూడా 75% తగ్గిస్తుంది. దీని మగవారు కూడా వాడవచ్చు. అయితే కంటి పరిసరాలో మాత్రం ఉపయోగించకూడదు.