టాలీవుడ్లోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు పైన అవుతున్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో అదే క్రేజ్తో కొనసాగుతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్లో నటిస్తూ సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తమన్నా పేరు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమన్నా బాలీవుడ్లో మొదటి ‘ జీ కర్దా ‘ వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో హద్దులు దాటి మరి టాప్ లేకుండా శృంగా..*ర సీన్స్ లో నటించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.
ఈ మిల్కీ బ్యూటీ తన ప్రియుడు విజయవర్మతో కలిసి రెచ్చిపోయిన మరో వెబ్ సిరీస్ ‘ లస్ట్ స్టోరీస్ 2 ‘. ఈ రెండు వెబ్ సిరీస్లతో బాలీవుడ్ లో మంచి పాపులర్ అయ్యింది తమన్నా. ఈ క్రమంలో తమన్న వద్ద ఉన్నది మిగతా హీరోయిన్స్ వద్ద లేనిది అదే అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్తో తమన్నాను ట్యాగ్ చేస్తున్నారు బీ టౌన్ నెటిజన్లు.
తమన్నా దగ్గర రెండు వజ్రాల మూటలు ఉన్నాయట.. ఈ విషయం బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమన్నాకి మొదటి నుంచి వజ్రాల పిచ్చి ఎక్కువ అని.. తాను డబ్బు సంపాదించడం ప్రారంభించిన దగ్గర నుంచి కొంచెం కొంచెం కూడబెట్టుకుంటూ సంపాదించిన డబ్బు అంతా వజ్రాలకే ఇన్వెస్ట్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మిగతా హీరోయిన్లందరూ బిజినెస్ల్లో భారీగా పెట్టుబడులు అంటూ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తుంటే.. తమన్నా తను సంపాదించిన డబ్బులను వజ్రాల రూపంలో ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.