టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. ఒక్కొక్కసారి హీరోయిన్లు అసలు తమ మనసులో ఏం పెట్టుకున్నారో? ఏం మాట్లాడుతారో ?ఏం చెప్పాలనుకుంటున్నారో? కూడా అర్థం కాని పరిస్థితి.. ముఖ్యంగా వాళ్ళు చేసే కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో ?ఎందుకు చేస్తున్నారో ?తెలియకుండానే.. చెప్పి చెప్పనట్టుగా.. అర్థమయ్యి .. అర్థం అవనట్లుగా నెట్టింట వైరల్ చేసే లాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఈ లిస్టులో ముందుగా చెప్పుకునే పేరు మాత్రం పూనమ్ అని చెప్పాలి. చక్కటి నటి అని అనిపించుకోకపోయినా సరే కాస్తో కూస్తో ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రోల్ అవుతూనే ఉంది. అందం విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె యాక్టింగ్ విషయంలో పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఇదిలా ఉండగా మొన్నా మధ్య గవర్నర్ తమిళసై ముందు కంటతడి పెట్టుకుని మరి తనది పంజాబీ అని.. టాలీవుడ్ వెలివేస్తోందని అయితే తాను మాత్రం తెలంగాణలోనే పుట్టి పెరిగానని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఆ విషయాలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. మళ్ళీ గురు పౌర్ణమి రోజు మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది.
గురు పౌర్ణమి రోజున బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గురువు అంటూ ఒక ట్వీట్ వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో గురూజీ అని పేరు ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాత్రమే.. పూనమ్ కౌర్ ఇండైరెక్టుగా టార్గెట్ చేసింది త్రివిక్రమ్ నే అయినా.. కొంతమంది పవన్ కళ్యాణ్ ని అనుకుంటూ ఆమె చేసే ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు. “దారి చూపించేవాడు గురువు అవుతారు.. కానీ స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదు” అంటూ ఈమె చేసిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది అనుకున్నారు.
కానీ ఇక్కడ త్రివిక్రమ్ టార్గెట్ చేసిందని సమాచారం. మరి ఎందుకు ఈమె త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తోంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేకపోయినా పవన్ పూనమ్తో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే త్రివిక్రమే అందుకు అడ్డం పడ్డాడన్న బాధ పూనమ్లో ఉందని.. అందుకే ఆమె పవన్, గురూజీ ఇద్దరిని టార్గెట్ చేస్తోందన్న గుసగుసలు ఇండస్ట్రీలో
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. ఒక్కొక్కసారి హీరోయిన్లు అసలు తమ మనసులో ఏం పెట్టుకున్నారో? ఏం మాట్లాడుతారో ?ఏం చెప్పాలనుకుంటున్నారో? కూడా అర్థం కాని పరిస్థితి.. ముఖ్యంగా వాళ్ళు చేసే కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో ?ఎందుకు చేస్తున్నారో ?తెలియకుండానే.. చెప్పి చెప్పనట్టుగా.. అర్థమయ్యి .. అర్థం అవనట్లుగా నెట్టింట వైరల్ చేసే లాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఈ లిస్టులో ముందుగా చెప్పుకునే పేరు మాత్రం పూనమ్ అని చెప్పాలి. చక్కటి నటి అని అనిపించుకోకపోయినా సరే కాస్తో కూస్తో ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రోల్ అవుతూనే ఉంది. అందం విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె యాక్టింగ్ విషయంలో పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఇదిలా ఉండగా మొన్నా మధ్య గవర్నర్ తమిళసై ముందు కంటతడి పెట్టుకుని మరి తనది పంజాబీ అని.. టాలీవుడ్ వెలివేస్తోందని అయితే తాను మాత్రం తెలంగాణలోనే పుట్టి పెరిగానని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఆ విషయాలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. మళ్ళీ గురు పౌర్ణమి రోజు మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది.
గురు పౌర్ణమి రోజున బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గురువు అంటూ ఒక ట్వీట్ వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో గురూజీ అని పేరు ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాత్రమే.. పూనమ్ కౌర్ ఇండైరెక్టుగా టార్గెట్ చేసింది త్రివిక్రమ్ నే అయినా.. కొంతమంది పవన్ కళ్యాణ్ ని అనుకుంటూ ఆమె చేసే ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు. “దారి చూపించేవాడు గురువు అవుతారు.. కానీ స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదు” అంటూ ఈమె చేసిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది అనుకున్నారు.
కానీ ఇక్కడ త్రివిక్రమ్ టార్గెట్ చేసిందని సమాచారం. మరి ఎందుకు ఈమె త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తోంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేకపోయినా పవన్ పూనమ్తో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే త్రివిక్రమే అందుకు అడ్డం పడ్డాడన్న బాధ పూనమ్లో ఉందని.. అందుకే ఆమె పవన్, గురూజీ ఇద్దరిని టార్గెట్ చేస్తోందన్న గుసగుసలు ఇండస్ట్రీలోఉన్నాయి