ప్రస్తుతం నడుస్తున్న సినిమాల ట్రెండ్ లో హీరోయిన్లు అందాల ప్రదర్శన చేయటం, బికినీలు వేయటం ఎంతో కామన్ అయిపోయింది. మూవీలో వచ్చేే పాటల్లో అందాల ముద్దుగుమ్మలు ఎంత గ్లామర్ గా, పొట్టి బట్టలు కనిపిస్తే వారికి అంత పాపులారిటీ వస్తుంది. ఇక మన సౌత్ సినిమాల్లో అయితే హీరోయిన్ల అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. బాలీవుడ్ లో మాత్రం బికినీ అనేది ఎంతో క్యాజువల్ కాస్ట్యూమ్ గా మారిపోయింది.
టూ పీస్ బికినీ సన్నివేశాలు అయితే ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు రొటీన్ గా మారిపోయాయి. ఇప్పుడు సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల భామలు ఫోటోషూట్ ల కోసం హాట్ హాట్ బికినీ డ్రస్సులు వేస్తూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ బంగిమలతో బికినీ అందాలను ఆరబోస్తూ కైపెక్కిస్తున్నారు. ఇలాంటి ఫోటోలకి లక్షల్లో లైక్స్ వ్యూస్ వస్తున్నాయి. ఈ సమయంలోనే గ్లామర్ బ్యూటీస్ కి ఇప్పుడు సోషల్ మీడియా ఒక ఆదాయం వనరుగా మారిపోయింది.
ఎంత ఎక్కువ మందిని ఆకట్టుకుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అలా నేటిజన్లను ఆకర్షించడానిక హీరోయిన్లకు బికినీ ఆయుధంగా మారిపోయింది. మన ఓల్డెన్ సినిమాల్లో ఎక్కువ మనం భారతీయ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటించేవారు హీరోయిన్లు. ఎన్ని మోడ్రన్ రోల్స్ చేసిన కూడా నిండు గానే డ్రస్సులు ఉండేవి. ఆ సమయంలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే 90వ దశకంలో బికినీలు వేశారు. ఖైదీ సినిమాలో చిరంజీవికి జంటగా నటించిన మాధవి కూడా టూ పీస్ బికినీలో కనిపించింది.
కమలహాసన్ తో ఆమె నటించిన కోలీవుడ్ సినిమా కోసం బికినీ వేసింది. ఆ తర్వాత జయసుధ కూడా అలా టూ పీస్ బికినీలో 1970లో ఓ సినిమా కోసం కనిపించింది. ఆ రోజుల్లో బికినీ వేయటమంటే ఆదో పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. దీంతో జయసుధ వేసిన బికినీ ఫోటోలు ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి. 13 ఏళ్ళ వయస్సులోనే పండంటి కాపురం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుడు పెట్టిన జయసుధ తెలుగు తో పాటుబాలీవుడ్లో కూడా చాలా సినిమాలో నటించింది. 20 దశాబ్దాల పాటు అగ్ర హీరోయిన్గా కోన్నసాగిన జయసుధ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తు బీజిగా ఉంది.