సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉండే హీరో హీరోయిన్ల మధ్య ఎన్నో రకరకాల రూమర్లు పుట్టుకొస్తూ ఉంటాయి.. అందులో కొన్ని మాత్రమే నిజమైతే మరికొన్ని మాత్రం గాలి వార్తల్లా మిగిలిపోతూ ఉంటాయి.. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉండే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఏకంగా పెళ్లయిన హీరోలతో ఎఫైర్లు మెయిన్ టైన్ చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తూ ఉంటారు. అలా పెళ్లయిన హీరోలతో ఎఫైర్లు నడిపిన హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.
నయనతార: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన నయనతార గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈమె కొరియోగ్రాఫ్ర్ కం డైరెక్టర్ ప్రభు దేవా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు . అంతేకాకుండా వీరిద్దరూ పెళ్ళికి సైతం సిద్ధమయ్యారట. అయితే ప్రభు దేవా తన భార్యకు నయనతార ప్రేమ వల్ల డివోర్స్ ఇచ్చే వరకు వెళ్ళిపోయాడు.అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు కానీ వాళ్ళు ఇద్దరూ విడిపోవడం జరిగింది.అంతే కాకుండా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి అతని పెళ్లి చేసుకుంది.
ఛార్మీ: ఇకపోతే ఛార్మి విషయానికి వస్తే ఛార్మి పై వచ్చిన ఫస్ట్ టాక్ ప్రకారం..ఛార్మికి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీ తో ఎఫైర్ ఉందని అప్పట్లో టాక్ నడిచింది. అంతేకాకుండా దాని తరువాత రమ్య కృష్ణ ,కృష్ణవంశీ మధ్య గొడవలు జరిగాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక దీని తర్వాత చార్మి తనలో జ్యోతిలక్ష్మి సినిమా చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ప్రేమలో మునిగి తేలింది.
అనుష్క: ఇక అనుష్క ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో సీనియర్ హీరో నాగార్జున తో కాస్త సాన్నిహిత్యం ఉండేదని టాక్. అప్పట్లో నాగార్జున మరియు అనుష్క ఇద్దరు సన్నిహిత్యం చూసి వారిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో టాక్ నడిచింది.
వీరే కాకుండా వీరితోపాటు తమిళ్ హీరో ధనుష్ ,కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ మధ్య ఎదో ఎఫైర్ ఉందని అప్పట్లో గట్టిగానే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అమల పాల్ డివోర్స్ ఇష్యూ నడుస్తుండగా ధనుష్ ఆమెకు వరస ఆఫర్స్ ఇవ్వటంతో వాళ్లిద్దరూ మధ్య ఎఫైర్ ఉందని కూడా రూమర్స్ ఒక్కసారిగా అందరి చెవిన పడ్డాయి. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఆల్రెడీ వివాహమైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఎఫైర్ నడిపిందనే వార్తలు వినిపించాయి . ఇలా వీరే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు పెళ్లి జరిగిన వారితో ఇలా ఎపైరలు పెట్టుకుంటునే ఉన్నరు.