సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..’ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఛీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా..? ప్రభాస్ రేంజ్ అంటే ఇది..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ” ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆది పురుష్ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏడుకొండల వాడి సాక్షిగా ఆది పురుష్ ఈవెంట్ పనులను మొదలుపెట్టేశారు.

Prabhas And Kriti Sanon Starrer Film Adipurush Is All Set To Release Its Trailer And Fans Cant Keep Calm Themselves- Adipurush: करीब 70 देशों में सुनाई देगा 'जय श्री राम' का नारा

కాగా జూన్ 16న గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు అధికారులు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చిత్రం నిర్మాణ సంస్థలలో ఒకటైన యూ వీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలాంటి చీఫ్ గెస్ట్ రాబోతున్నారు.. అని అంత అనుకున్నారు. రాజమౌళి – మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లాంటివాళ్ళు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అలాంటి వార్తలను తిప్పికొడుతూ రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే ఆది పురుష్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

Image

ఈ ఈవెంట్ కు చిన జీయర్ స్వామీజి గెస్ట్ గా రాబోతున్నారు. అంతేకాకుండా చిన జీయర్ భక్తులు కూడా చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని, ఇప్పటికే ఆయన్ని అనుసరించేవారందరికీ ఈ వార్త వెళ్లినట్లు సమాచారం. అలాగే చాలా మంది భక్తులుకు తిరుపతికు ఈ ఈవెంట్ కు హాజరుకావటానికి టిక్కెట్లు కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ నటించిన మైథాలజికల్ మూవీ ఆది పురుష్.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కానున్న పక్షంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటివరకు చిన్న జీయర్ స్వామి .. ఏం మూవీ ఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా రాలేదు. ఫస్ట్ టైం ఆది పురుష్ సినిమాకి రాబోతున్నారు. ఆది పురుష్ సినిమాకే ఆ ఘనత దక్కింది. కాగా రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాముడిగా హీరో ప్రభాస్ సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించారు . రీసెంట్గా రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ఏ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .